పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటనలో స్వల్ప మార్పు

-

కాకినాడలోని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. నేటి నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి తెర లేపారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనకు రానున్నారు. తొలి రోజు పురూహుతిక అమ్మవారిని దర్శించుకుని వారాహికి ప్రత్యేక పూజలు చేస్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Pawan Varahi Yatra starts today from Pithapuram

వారాహిపైనే ప్రచారం చేస్తారు పవన్‌ కళ్యాణ్‌. అయితే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. గొల్లప్రోలు హెలిప్యాడ్ దగ్గర నుంచి నేరుగా టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటికి వెళ్ళనున్నారు పవన్ కళ్యాణ్. శక్తిపీఠం పురూహుతిక అమ్మవారిని దర్శనం,వారాహికి ప్రత్యేక పూజలు కార్యక్రమంలో,దత్త పీఠం దర్శనం రద్దు చేసుకున్నారు పవన్. వర్మ ఇంటి దగ్గర లంచ్ , విరామం తర్వాత చేబ్రోలు బహిరంగ సభ దగ్గరికి వెళ్ళనున్నారు పవన్.

Read more RELATED
Recommended to you

Latest news