తిరుమల భక్తులకు అలర్ట్..శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

-

Tirumala : తిరుమల భక్తులకు అలర్ట్.. తిరుమలశ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలో.. తిరుమలశ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు.

Alert to Tirumala devotees 24 hours time for darshan of Srivari

ఈ తరుణంలోనే.. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 86,107 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే.. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 29,849 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. అలాగే, నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news