జగన్ గర్జిస్తే లోకేష్ లాగులో పోసుకోవాలి – అంబటి రాంబాబు

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే ఎన్నికల ఖర్చులు పెరిగాయని ఆరోపించారు. బంధువులను, డబ్బును వాడుకొని చంద్రబాబు రాజకీయాలలోకి వచ్చాడని అన్నారు. చంద్రబాబు అధికారం కోసం ఎవరితోనైనా కలుస్తాడని.. చంద్రబాబు దత్త పుత్రుడు కూడా అందరితో కలుస్తాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని పవన్ కళ్యాణ్ నానా గడ్డికరిస్తున్నాడని విమర్శించారు.

ఏ ముఖ్యమంత్రి కొడుకు అయినా సీఎం అయ్యాడా అంటే అది జగన్ ఒక్కడేనని.. సరుకుంటే రాజకీయ పరిణితి చెందుతారని చెప్పుకొచ్చారు. “సీఎం జగన్ కి భయం పరిచయం చేస్తాడట లోకేష్.. జగన్ గర్జిస్తే లోకేష్ లాగులో పోసుకోవాలి” అని తీవ్ర విమర్శలు చేశారు. టిడిపికి పట్టిన శని లోకేష్ అని.. లోకేష్ పేరు మీద టిడిపి గంగలో కలిసిపోతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news