ఏపీలో విషాదం..కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే మృతి

-

ఏపీలో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే మృతి చెందాడు. కాకినాడ జిల్లా సంపర మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి మృతి చెందాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బుల్లబ్బాయి రెడ్డి..ఇవాళ ఉదయం మరణించాడు.

Anisetty Bulliabbai Reddy

2004 లో కాంగ్రెస్ తరుపున సంపర నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బుల్లబ్బాయి…ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే.. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కాకినాడ జిల్లా సంపర మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి…ఇవాళ మరణించాడు. ఈ సంఘటన తెలిసిన వెంటనే కాంగ్రెస్‌ పార్టీ నేతలు సంతాపం తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news