పాస్టర్ ప్రవీణ్ మృతిపై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వెలుగులోకి మరో సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. పాస్టర్ ప్రవీణ్ మృతిపై గన్నవరం సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఈ నెల 24వ తేదీ రాత్రి 9 గంటలకు గన్నవరం దాటారు పాస్టర్ ప్రవీణ్.

బైక్ పై ఒంటరిగా వెళ్తున్న పాస్టర్ ప్రవీణ్… ఆ తర్వాత మరణించారు. ఆర్టీవో చెక్ పోస్ట్ సమీపంలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. రోడ్డుపై ఓ పక్కగా వెళ్లారు పాస్టర్ ప్రవీణ్. అప్పటికే ప్రవీణ్ బుల్లెట్ హెడ్ లైట్ పనిచేయలేదని సమాచారం అందుతోంది. ఇక పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై వెలుగులోకి మరో సీసీటీవీ ఫుటేజ్
బిగ్ టీవీ చేతిలో గన్నవరం సీసీటీవీ ఫుటేజ్
24వ తేదీ రాత్రి 9 గంటలకు గన్నవరం దాటిన పాస్టర్ ప్రవీణ్
బైక్ పై ఒంటరిగా వెళ్తున్న పాస్టర్ ప్రవీణ్
ఆర్టీవో చెక్ పోస్ట్ సమీపంలో రికార్డు అయిన దృశ్యాలు
రోడ్డుపై ఓ పక్కగా వెళ్లిన… pic.twitter.com/WbbAnHSeaI
— BIG TV Breaking News (@bigtvtelugu) March 28, 2025