జోగి రాజీవ్ మరో ఎదురుదెబ్బ..ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు !

-

జోగి రమేష్‌ కుమారుడు జోగి రాజీవ్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్, మండల సర్వేయర్ కు పర్సనల్ నోటీసులు ఇవ్వాలని ఏపీ హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రాజీవ్, రమేష్ లను కస్టడీ కి ఇవ్వాలని దాఖలైన పిటిషన్లు పై విచారణ జరిపింది హైకోర్టు.

AP to give personal notices to Jogi Rajeev and mandal surveyor in case of Agrigold lands

ఈ తరుణంలోనే అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్, మండల సర్వేయర్ కు పర్సనల్ నోటీసులు ఇవ్వాలని ఏపీ హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రాజీవ్, రమేష్ బెయిల్ రద్దు చేయాలని ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్లు వేరే బెంచ్ కు బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే.. అగ్రిగోల్డ్ భూముల కేసు వచ్చే వారానికి వాయిదా వేసింది హై కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version