ఉగాదికి సీఎం జగన్‌… మరో కుట్ర చేయబోతున్నాడు – అచ్చెన్నాయుడు

-

ఉగాదికి సీఎం జగన్‌… మరో కుట్ర చేయబోతున్నాడని ఫైర్‌ అయ్యారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. నాలుగేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేసిన డబ్బు,జగన్ దగ్గర, ఆయన mla ల దగ్గర ఉందని వెల్లడించారు. అందుకే ఓటుకి డబ్బులివ్వమంటున్నారు…..ఓటుకి అమ్ముడు పోతే ఏపీ నాశనం అవుతుందని తెలిపారు. పచ్చి ధగా కోరు జగన్ ని నమ్మవద్దని కోరారు.

మళ్లీ ఉగాది పేరుతో ఉద్యోగులను మోసం చేయడానికి జగన్ సిద్ధం అవుతున్నారని ఫ:ర్‌ అయ్యారు. ఉగాది ఆశ చూపి..mlc ఎన్నికల తర్వాత అదే మోసం చేస్తాడన్నారు. 30 వేల వరకు దొంగ ఓట్లను చేర్చారు..టీడీపీ ఎవ్వరినీ వదిలి పెట్టమని… ఓటరు, నకిలీ సర్టిఫికెట్ ల మీద సంతకం చేసిన ఎంఆర్వో కూడా జైలుకి వెళ్తారు..దొంగ ఓటర్లు ముందే ఆలోచించు కోండని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే రేపు జరిగే ఎన్నికల్లో టీడీపీ దే విజయం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news