ఏపీ రేషన్ కార్డులు ఉన్న వారికి బిగ్ అలర్ట్ !

-

ఏపీ రేషన్ కార్డులు ఉన్న వారికి బిగ్ అలర్ట్. ప్రతినెల 17వ తేదీలోగా రేషన్ పంపిణీ పూర్తవుతోందని పౌరసరాఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. ఇంటింటికీ రేషన్ పంపిణీపై వివిధ స్థాయిల్లో తనకి చేస్తున్నామని… ఎక్కడైనా ఇంటి దగ్గరకు వాహనం రాకపోతే 1967 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రేషన్ తీసుకోవచ్చని… పలుచోట్ల ఆపరేటర్లు సెలవులు పెట్టిన సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. 2025 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం జగన్ ప్రకటన చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించిన సీఎం జగన్‌ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.మూడు రాజధానులు మూడు ప్రాంతాల ప్రజల హక్కు, ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. ప్రతిపక్షాల పై పరోక్ష విమర్శలు చేశారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version