నేడు మత్స్యకారులకు పరిహారం అందజేయనున్న సీఎం జగన్

-

సీఎం జగన్మోహన్ రెడ్డి వరుసగా సంక్షేమ పథకాలను అందజేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా… ప్రజలకు మాత్రం సంక్షేమ పథకాలు అందిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇవాళ నెల్లూరు జిల్లా బోగోలు వద్ద జువ్వల దీన్నే ఫిషింగ్ హార్బర్ ను ప్రారంభించనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

దాదాపు 289 కోట్లతో నిర్మించిన ఈ హార్బన్ ను ఆయన వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఇక మరోవైపు ఓఎన్జిసి పైప్ లైన్ తో జీవన ఉపాధి కోల్పోయిన ఏపీ మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇందులో భాగంగానే ఏకంగా లబ్ధిదారుల ఖాతాలలో 161 కోట్లు జమ చేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news