రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలకు ఊహించని షాక్‌..రంగంలోకి సీఐడీ !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్ లకు ఊహించని షాక్‌ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్ లపై సీఐడీ కి ఫిర్యాదు అందింది. ఈ మేరకు రోజా, ధర్మాన కృష్ణదాస్ లపై ఆత్యా- పాత్యా అసోసియేషన్ ఫిర్యాదు చేసింది.

Complaint to CID against Roja, Byreddy and Siddhartha Reddy

ఆడుదాం ఆంధ్రా, సీఎం కప్ తదితర కార్యక్రమాలు స్పోర్ట్స్ వస్తువుల కొనుగోలు పేరుతో 350 కోట్లు ఆడిట్ లో లేకుండా ఖర్చు చేస్తారని ఫిర్యాదు చేసింది ఆత్యా- పాత్యా అసోసియేషన్. సాప్ చైర్మన్ గా పని చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద కూడా ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఫిర్యాదుపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news