తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

-

తిరుమలకు భక్తులు భారీగా పోటెత్తారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులతో తిరుమల ఆలయం రద్దీగా మారింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. స్వామి సర్వదర్శనానికి 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. బుధవారం రోజున శ్రీవారిని 66, 782 మంది భక్తులు దర్శించుకున్నారు. 36, 229 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.

Devotees waiting in the queue line outside Tirumala
  • తిరుమల..
  • టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 18 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66782 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 36229 మంది భక్తులు
  • హుండి ఆదాయం 3.71 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news