దివ్వెల మాధురి ఆత్మహత్య.. కావాలనే ఇలా చేశా..!

-

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి తన భర్త పై పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దివ్వల మాధురి తో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాధురి ఆత్మహత్యాయత్నం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వివాదంతో వైరల్ అయినటువంటి దివ్వెల మాధురి తాజాగా కారు ప్రమాదానికి గురైంది. ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టెక్కలి నుంచి పలాస మార్గంలో కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి తనపై చేసిన ఆరోపణలను భరించలేక నే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు దివ్వెల మాధురి పేర్కొనడం గమనార్హం. ఈ వ్యవహారం ఇంకెంత వరకు కొనసాగుతుందో.. ఇంతటితో ఆగుతుందో లేదో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news