దువ్వాడ శ్రీనివాస్ ను ఎమెల్సీగా రిమూవ్ చెయ్యాలి : వాణి

-

గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ పై ఆయన భార్య దువ్వాడ వాణి తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. మాధురి యాక్షిడెంట్ ను ఆత్మహాత్యగా చిత్రికరించారు. ఇది చాలా గోరం‌, అన్యాయం. వాణి మెంటల్ హెరాస్ మెంట్ తో ఆత్మహాత్య చేసుకున్నట్లు చెప్పమనటం తగదు అని ఆమె అన్నారు. ఇలాంటి వ్యక్తులను ఎమెల్సీ నుంచి రిమూవ్ చెయ్యాలి.. పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అని పేర్కొన్నారు.

మేము చాల రోజులుగా పాములు, దోమలతో ఇంటి‌ బయట ఉన్నాం. దువ్వాడ శ్రీను కుటుంబంతో దివ్వల మాదురి కలసి‌ ఉంటుంది. ఇలాంటి వ్యక్తులను‌ క్షమించకూడదు. సొంత భార్య పై ఎలా మాటాడారో అర్దం అవుతుంది. ఒక్క ఆడియో తో సమాజానికి వారు ఎలాంటి వారో అర్దం అవుతుంది. ప్రపంచానికి నిజం ఎంటో తెలుస్తుంది. ఎలాంటి అబద్దాలు మాటాడారో సొసైటీకి అర్దం అవుతుంది. ఈ‌ ఆడియో పై ధర్యాప్తు చేసి, యాక్షన్ తీసుకొవాలి అని దువ్వాడ వాణి కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news