మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడి నోటీసులు..!

-

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడి నోటీసులు జారీ చేసింది. ఫెమ నిబంధనలు ఉల్లంఘించింది శ్వేతా గ్రైనేట్స్. గ్రైనేట్ ఎక్స్పోర్ట్స్ ద్వారా ఫెమా నిబంధన లో 4.8 కోట్ల ఉల్లంఘనకు పాల్పడింది శ్వేత ఏజెన్సీస్. చైనాకు గ్రైనేట్ మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేయటంలో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు ఈడీ అధికారులు.

ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులో కేవలం 3 కోట్లు చెల్లించింది శ్వేతా ఏజెన్సీస్. సుమారు 50 కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయి. ఇక హవాలా మార్గంలో డబ్బు ట్రాన్స్‌ ఫర్‌ అయ్యినట్టు ఈడి వద్ద ఆధారాలు ఉన్నాయి. గత ఏడాది నవంబర్ లో శ్వేతా ఏజెన్సీస్ పై సోదాలు నిర్వహించిన ఈడీ… గతంలో విజిలెన్స్ రిపోర్టు ప్రకారం 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రైనేట్ ను అక్రమంగా తరలించినట్లు గుర్తించింది. చైనీస్ కంపెనీల నుంచి పొందినట్టు గుర్తించిన ఈడి.. ఈ మేరకు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడి నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news