ఆదోని నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య ఫైట్‌ !

-

Former MLA Meenakshi Naidu fires on MLA Parthasarathy: ఆదోని నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య ఫైట్‌ నెలకొంది. కర్నూలు ఆదోని కూటమి అభ్యర్థుల్లో విబేధాలు మళ్లీ మొదలయ్యాయి. ఎమ్మెల్యే పార్థసారథిపై మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఫైర్ అయ్యారు. అభివృద్ధి పై ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీ లో ఆపద్దాలు చెప్పాడని మండిపడ్డారు మీనాక్షి నాయిడు.

Former MLA Meenakshi Naidu fires on MLA Parthasarathy

గెలవక ముందు, ఒకటి గెలిసిన తరువాత ఒకటి అంటూ ఎమ్మెల్యే పార్థసారథిపై రెచ్చిపోయారు మీనాక్షి నాయుడు. కూటమి తో గెలిచి టీడీపి కార్యకర్తలను మరిచాడని మండిపడ్డారు మీనాక్షి నాయుడు. ఇలాగే కొనసాగితే త్వరలో నిర్ణయాలు వేరుగా ఉంటాయని హెచ్చరించారు మీనాక్షి నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news