BREAKING: గుంటూరు డ్రోన్ కలకలం.. నారా లోకేష్ హత్యాయత్నం..?

-

BREAKING: గుంటూరు డ్రోన్ కలకలం రేపింది. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో, డ్రోన్ కలకలం రేపింది. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేసింది ఓ యువతి. పెరేడ్ గ్రౌండ్స్ లో మంత్రి నారా లోకేష్ ఉన్న నేపథ్యంలో, హై సెక్యూర్ జోన్లో, డ్రోన్ ఎగర వేయకూడదని పోలీస్ ఆంక్షలు పెట్టరు.

Filming with drones while Minister Nara Lokesh was in the program

అయినప్పటికీ.. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేసింది ఓ యువతి. దీంతో డ్రోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు..ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. డ్రోన్ నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అటు మంత్రి నారా లోకేష్ కు సెక్యూరిటీ పెంచారు. అటు మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ…. ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నామన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు మా లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే డీఎస్సీ కూడా ప్రకటించాం.. పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ల ను ప్రారంభిస్తున్నామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news