భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని, కుటుంబం మొత్తం ఆత్మహత్య

-

కుటుంబ కలహాలు ఈ మధ్య కాలంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఒక దారుణం జరిగింది. లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య కు పాల్పడిన వారు తల్లి, కూతురు మనవలైన , ఇద్దరు పిల్లలని పోలీసులు చెప్పారు.

విజయవాడకు చెందిన భర్త నాగేంద్ర కుమార్ రెండో పెళ్ళి చేసుకున్నాడనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంగిశెట్టి కృష్ణవేణి ( 55), భూపతి శివపావని (27), భూపతి నిషాన్ (9), భూపతి రితికా (7) మృతి చెందారు అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news