ఏపీ వైద్యారోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

-

ఏపీ వైద్యారోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ఈ మేరకు జీవో నంబర్ 40, 41 జారీ చేసారు స్పెషల్ సీఎస్ కృష్ణబాబు.

ఇప్పటికే 1977 మందిని రెగ్యులర్ చేసిన వైద్యారోగ్య శాఖ…. తాజాగా మరో 397 మందిని రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. దింతో ఇప్పటివరకు 2,374 మందిని రెగ్యులర్ చేసింది జగన్ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news