చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద భద్రతా సిబ్బంది పెంపు

-

Increased security personnel at Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద భద్రతా సిబ్బంది పెంచారట. ఉండవల్లి లోని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద భద్రతా సిబ్బంది పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. తెదేపా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం వద్ద భద్రతా సిబ్బంది పెంచినట్లు చెబుతున్నారు.

Increased security personnel at Chandrababu Naidu’s house

టీడీపీ కార్యాలయం వద్ద పార్కింగ్ ఏర్పాట్లకు పోలీస్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాబోతున్న సంకేతాలతో భద్రత సిబ్బంది పెంచినట్లు సమాచారం అందుతోంది. చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద పార్కింగ్ ఏర్పాట్లకు పోలీస్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారట. అటు సీఎం జగన్‌ కు కూడా ఇంటి వద్ద భద్రతా సిబ్బంది పెంచారట.

Read more RELATED
Recommended to you

Latest news