ఏపీ ప్రజలకు శుభవార్త..విజయవాడ – ఢిల్లీ కొత్త విమాన సర్వీసు !

-

ఏపీ ప్రజలకు శుభవార్త..విజయవాడ – ఢిల్లీ కొత్త విమాన సర్వీసు ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి వర్యులు రామ్ మోహన్ నాయుడు కింజరాపు ప్రకటన చేయడం జరిగింది. వచ్చే నెల 14 నుంచి విజయవాడ – ఢిల్లీ కొత్త విమాన సర్వీసు ప్రారంభం కాబోతుంది. ఇండిగో సంస్థ నుంచి విజయవాడ – ఢిల్లీ కొత్త విమాన సర్వీసు ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి వర్యులు రామ్ మోహన్ నాయుడు కింజరాపు సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టి… తెలిపడం జరిగింది.

IndiGo Daily Service Vijayawada To New Delhi Starts From Sept 14th Rv

విజయవాడ – ఢిల్లీ కొత్త విమాన సర్వీసును ప్రకటించడానికి సంతోషిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 14, 2024 నుండి విజయవాడ నుండి ఢిల్లీకి కలుపుతుందని తెలిపారు. ఈ కొత్త అనుసంధానం అమరావతి మరియు ఢిల్లీ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. దీన్ని సాధ్యం చేయడంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు చెప్పారు కేంద్ర మంత్రి వర్యులు రామ్ మోహన్ నాయుడు కింజరాపు.

Read more RELATED
Recommended to you

Latest news