మిలాద్‌ ఉన్‌ నబీ.. ఇవాళ సెలవు ప్రకటించిన జగన్ సర్కార్‌ !

-

 

ఇవాళ హాలీ డే ప్రకటించింది జగన్ సర్కార్. మిలాద్ ఉన్ నబీ పండుగ ఉన్న తరుణంలో.. ఇవాళ హాలీ డే ప్రకటించింది జగన్ సర్కార్. దీంతో ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు మూత పడనున్నాయి. ఇక ఈ పండుగ నేపథ్యంలోనే.. ముస్లిం సోదర సోదరీమణుల‌కు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్ష‌లు చెప్పారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అల్లాహ్ దీవెన‌లు ఏపీపై ఉండాలని కోరారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

Jagan Sarkar declared a holiday today
Jagan Sarkar declared a holiday today

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముస్లిం సోదర సోదరీమణుల‌కు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్ష‌లు చెప్పారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్ర‌పంచ శాంతి కోసం మాన‌వాళికి విలువైన సందేశాలు ఇచ్చిన మ‌హోన్న‌త వ్య‌క్తి మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌ అని సోషల్‌ మీడియా వేదకగా పేర్కొన్నారు. నేడు ఆయ‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆ అల్లాహ్ దీవెన‌లు మ‌న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంపై ఉండి, అంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నానని వెల్లడించారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news