విశాఖలో వైసీపీకి ఎదురుదెబ్బ..జనసేనలోకి కీలక నేతలు !

-

విశాఖలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. జనసేనలోకి కీలక నేతలు జంప్‌ కానున్నారు. రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరికలు ఉంటాయి. జనసేనలో 8 మంది వైసీపీ కార్పొరేటర్లు చేరనున్నారు. ఇప్పటికే టీడీపీ పార్టీలో జాయిన అయ్యారు 7 గురు కార్పొరేటర్లు. ఒకటి రెండు రోజుల్లో మరో 5 గురు చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Janasena in presence of Pawan Kalyan tomorrow
8 YCP corporators to join

కార్పొరేటర్ల జంప్ తో కీలకంగా GVMC స్థాయి సంఘం ఎన్నికలు మారాయి. 10 స్టాండింగ్ కౌన్సిల్ కోసం వచ్చే నెల 7న ఎన్నిక జరుగనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు కలెక్టర్. ఇలాంటి తరుణంలో విశాఖలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు 8 మంది వైసీపీ కార్పొరేటర్లు. మరి దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news