కడప ఎమ్మెల్యే మాస్ వార్నింగ్..వాళ్ల వీపులు విమానం మోత మోగిస్తా !

-

Kadapa TDP MLA Madhavi Reddy Mass Warning: కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. రౌడీల వీపులు విమానం మోత మోగిస్తానంటూ కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Kadapa TDP MLA Madhavi Reddy Mass Warning

కడప పట్టణం నడిబొడ్డున ఎవడన్నా రోడ్ల మీద కుర్చీలు వేసుకుని కూర్చొని దాదాలమని ఫీల్ అవుతూ ప్రజలను భయబ్రాంతులను చేస్తే వీపులు విమానం మోత మోగిస్తానని హెచ్చరించారు. ఎదైనా పంచాయితీ ఉంటే.. ఇంట్లోనే పెట్టుకోవాలని కోరారు. కాదని.. కడప రోడ్లపైన కూర్చీలు వేసుకుని కూర్చుంటే తాట తీస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. ఇంట్లో కూర్చిలు వేసుకుని పంచాయితీలు పెట్టుకోవాలని సూచించారు. కాదని పిచ్చి పిచ్చి వేషాలేస్తే…చుక్కలు చూపిస్తానన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news