BREAKING: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఏపీ హైకోర్టులో ఊరట

-

Macharla MLA Pinnelli gets relief in AP High Court: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.  మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కి 3 కేసుల్లో ముందస్తు బెయిల్‌ ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్‌ షరతులే వర్తిస్తాయన్న హైకోర్టు….మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కి 3 కేసుల్లో ముందస్తు బెయిల్‌ ఇచ్చింది.

Pinnelli Ramakrishna Reddy’s arrest stage ready

EVM ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చిన సందర్భంలో జారీ చేసిన షరతులు ముందస్తు బెయిల్ కు కూడా వర్తిస్తాయని చెప్పింది హైకోర్టు. కాగా పోలింగ్‌ రోజున పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనను ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి.. ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news