నందమూరి బాలకృష్ణకు బిగ్ షాకిచ్చిన బీజేపీ, జనసేన !

-

నందమూరి బాలకృష్ణకు బిగ్ షాకిచ్చాయి బీజేపీ, జనసేన పార్టీలు. నందమూరి బాలకృష్ణ నిర్వహించే ఎమ్మిగనూరు స్వర్ణాంధ్ర సహకార యాత్ర లో బిజెపి, జనసేన పార్టీల నేతలు పాల్గొంటారా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మిగనూరు టిడిపి అభ్యర్థి జయ నాగేశ్వర్ రెడ్డి వ్యవహార శైలిపై దూరమయ్యారు బిజెపి, జనసేన నేతలు. ఇటీవలే జరిగిన చంద్రబాబు సభకు సైతం నేతలు డుమ్మా కొట్టారు.

Nandamuri Balakrishna was given a big shock by BJP and Janasena

తమను ఆహ్వానించకుండా టిడిపి అభ్యర్థి అవమానించారని బిజెపి, జనసేన నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ తరుణంలోనే… జయ నాగేశ్వర్ రెడ్డి పై టిడిపి అధిష్టానం ఆగ్రహంగా ఉంది. ఆ వెంటనే బిజెపి ఇంచార్జి మురహారి రెడ్డి ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించారు జయ నాగేశ్వర్ రెడ్డి. అయినా నేడు నందమూరి బాలకృష్ణ నిర్వహించే ఎమ్మిగనూరు స్వర్ణాంధ్ర సహకార యాత్ర లో బిజెపి, జనసేన పార్టీల నేతలు పాల్గొంటారా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news