తెలుగుదేశం కోసం నందమూరి ఫ్యామిలీ…రంగంలోకి ఎన్టీఆర్ తనయుడు

-

తెలుగుదేశం కోసం నందమూరి ఫ్యామిలీ రంగంలోకి దిగనుంది. ముఖ్యంగా తెలుగుదేశం కోసం నందమూరి ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ వస్తున్నారు. నేటి నుండి ఎన్నికల ప్రచారంలోకి నందమూరి రామకృష్ణ రాబోతున్నారు. ఎన్డీఏ తరఫున ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు నందమూరి రామకృష్ణ.

nandamuri ramakrishna compaign for tdp

ఇవాళ ఉదయం గం 10.30 లకు నిమ్మకూరులో ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించి, అనంతరం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించనున్నారు నందమూరి రామకృష్ణ. అనంతరం గుడివాడ పెడన పామర్రు నియోజకవర్గాలలో ప్రచారంలో పాల్గొననున్న నందమూరి రామకృష్ణ… ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు రాయలసీమ జిల్లాలలో కూడా ప్రచారం చేయనున్నారు. ఎన్నికల వరకు ప్రచార హోరులోనే కొనసాగనున్నారు నందమూరి రామకృష్ణ.

Read more RELATED
Recommended to you

Latest news