హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు శుభవార్త…ఉచిత వసతి ఏడాది పొడిగింపు !

-

ఏపీలో చంద్రబాబు నాయుడు సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు సర్కార్‌. ఉచిత వసతిపై కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతి ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు సర్కార్‌.

One year extension of free accommodation for employees who migrated from Hyderabad to Amaravati.

సచివాలయ, హెచ్ఓడీ, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్ భవన్ ఉద్యోగులకు మరో ఏడాది పాటు ఉచిత వసతి ఉంటుందని తెలిపింది చంద్రబాబు నాయుడు సర్కార్‌. 2025 జూన్ 26 వరకూ ఉద్యోగులకు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉచిత వసతి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చిన ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news