ఈ నెల 18 టీడీపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యే !

-

 

 

వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఎపిసోడ్ వైసీపీ పార్టీకి కొరకరాని కయ్యగా మారిపోయింది. మరోసారి సారథితో చర్చలు జరిపిన రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి…30 నిమిషాలు పాటు చర్చలు జరిపారట. చర్చలు అనంతరం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు అయోధ్య రామిరెడ్డి. నిన్న సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తో సమావేశం అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి.

Parthasarathy will join TDP on 18th of this month

అయినా వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథిలో అసంతృప్తి తగ్గలేదు. వచ్చే ప్రభుత్వం క్యాబినెట్ బెర్త్ పై హామీ కోసం పట్టు బడుతున్నట్లు సమాచారం అందుతోంది. అటు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి…ఈ నెల 18 టీడీపీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. సారథి టీడీపీలో చేరతారని విస్తృత ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలతో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి… పార్టీ మార్పు ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news