చంద్రబాబుపై పయ్యావుల కేశవ్ వివాదస్పద వ్యాఖ్యలు !

-

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నటు వంటి నారా చంద్రబాబు నాయుడు పై టిడిపి సీనియర్ నేత ప్రజాపద్ధుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్న రాజమండ్రి సెంట్రల్‌ జైలులో నారా చంద్రబాబు నాయుడును కలిసారు టిడిపి సీనియర్ నేత ప్రజాపద్ధుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్.

ppayyavula

ఈ సందర్బంగా టిడిపి సీనియర్ నేత ప్రజాపద్ధుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. జైలులోపల చంద్రబాబును చూస్తే ఆశ్చర్యవేసింది…ఆయనను మానసికంగా దెబ్బతీయాలని చూస్తే ఆయన మరింత బలంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు గారిని జైలు లోపల చూడగానే ఒక నిమిషం బాధ అనిపించింది… కానీ ఆయనతో మాట్లాడిన తర్వాత ఈయన ఇక మారడు అనిపించిందన్నారు పయ్యావుల కేశవ్. కాగా ఏపీ స్కీల్ డెవలప్ మెంట్ స్కాం లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news