ఏపీ విభజనకు కారణం కిరణ్ కుమార్ రెడ్డి…అతన్ని చిత్తు చిత్తుగా ఓడిస్తా – పెద్దిరెడ్డి

-

ఏపీ విభజనకు కారణం కిరణ్ కుమార్ రెడ్డి…అతన్ని చిత్తు చిత్తుగా ఓడిస్తానని శపథం చేశారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి. గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఒడించామని.. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఒడిస్తామని వెల్లడించారు. చిత్తు చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తాని వెల్లడించారు.

peddireddy on kirankumarreddy

ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు శ్రీ వైఎస్ జగన్ ను కిరణ్ కుమార్ రెడ్డి వేధించారు…ప్రత్యేక హోదా రాకపోవడానికి, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణం అన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బిజెపిలో చేరారని చురకలు అంటించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి మనకు నీరు కూడా రాకుండా అడ్డుకున్నారన్నారు. వైసిపి విజయానికి మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news