BREAKING: CM జగన్ కు ప్రాణహాని !

-

పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు ప్రాణహాని ఉందని… బహిరంగంగా చంద్ర బాబు జగన్ ను చంపేస్తా అంటున్నారని పేర్కొన్నారు. దీనిపై సుప్రీం కోర్టు సీజే చంద్ర చూడ్ కు లేఖ రాయబోతున్నానని…ఆంధ్ర ప్రదేశ్ కి ఒక రోజు రండి….తిరిగి చూడండి…జగన్ ను కాపాడండి అని లేఖలో సీజేఐ ను కొరతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

posani muralikrishna about cm jagan

జగన్ ను కాపాడండి అని సిజే కి రాసే లేఖలో విజ్ఞప్తి చేస్తానని… బిజెపి తో చంద్ర బాబు పొత్తు పెట్టుకుని ఎదైనా చేస్తా అన్నట్టు ఉన్నారని ఫైర్‌ అయ్యారు పోసాని.భారత్ దేశంలో నెంబర్ వన్ డాన్ చంద్ర బాబు అని… జగన్ ను ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు నమ్మాలని కోరుతున్నానని చెప్పారు. ప్రతి యుగానికి ఒక రాక్షసుడు ఉంటాడు….ఈ యుగంలో చంద్ర బాబు రాక్షసుడని నిప్పులు చెరిగారు పోసాని కృష్ణమురళి.

Read more RELATED
Recommended to you

Latest news