ఏపీ అంగన్‌వాడీ ఆయాలకు ప్రమోషన్లు.. అర్హత వయస్సు పెంపు

-

అంగన్వాడి ఆయాలకు శుభవార్త అందించింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. అంగన్వాడి ఆయాలకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించిన సంగతి తెలిసిందే. వారిని కార్యకర్తలుగా నియమించేందుకుగాను అర్హత వయస్సును కూడా ప్రభుత్వం పెంచింది. 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

Promotions for AP Anganwadi Ayalas

నిబంధనలకు అనుగుణంగా అంగన్వాడి కార్యకర్తలు ప్రీస్కూల్ నిర్వహించాలని పేర్కొంది. విధులకు క్రమం తప్పకుండా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఇది ఇలా ఉండగా… ఏపీ ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు అందించనుంది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం. దీంతో 4 లక్షల 34 వేల మంది 8వ తరగతి విద్యార్థులకు లబ్ధి పొందనున్నారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news