వైసీపీ ఓడితే…జగన్‌ అసెంబ్లీకి రాడు – రఘురామ

-

వైసీపీ ఓడితే…జగన్‌ అసెంబ్లీకి రాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ మాజీ నేత రఘురామ కృష్ణం రాజు. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు మే 13 న జరిగిన సంగతి తెలిసిందే. జూన్‌ 4న ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే… వైసీపీ ఓడితే…జగన్‌ అసెంబ్లీకి రాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ మాజీ నేత రఘురామ కృష్ణం రాజు.

Ysrcp rebel mp raghurama raju finally entered in To Andhra Pradesh

నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కాలే పెట్టరన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కాలేడు పెట్టడు. తట్టుకోలేడు. ఆయన స్వభావం నాకు తెలుసు. అవమానాన్ని తట్టుకోలేరు. అసెంబ్లీకి అయితే ఆయన రాడు” అని రఘురామకృష్ణ నాది స్పష్టం చేశారు. ఒకవేళ వైసీపీ ఓడిపోతే…. మొత్తంగా కాకపోయినా కొన్ని రోజుల పాటు అయితే జగన్ అసెంబ్లీకి రాకపోవచ్చు అనే రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news