ఏపీలో జగన్ ఓటమి పై ఆర్ కృష్ణయ్య వివాదాస్పద వ్యాఖ్యలు..!

-

ఏపీలో జగన్ ఓటమి పై రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు జగన్ అందించాడు..ఎక్కడ ఏమి జరిగిందో ఇప్పటికీ మాకు అర్దం కావడంలేదని పేర్కొన్నారు. ప్రజలందరూ వైసిపి కే ఓటు వేస్తున్నామని చెప్పారు..ఓటమి పై లోతైన విశ్లేషణ జరుగుతుందని వెల్లడించారు.

Rajya Sabha member R Krishnaiah’s controversial comments on Jagan’s defeat in AP

జగన్ ను ప్రజలు వద్దు అనుకోలేదు..ఎక్కడ తప్పు జరిగింది..ఈ.వీ.ఎం లొ ఏమైనా లోపం ఉందా అనే అనూమానం ఉందని పేర్కొన్నారు. జగన్ అహంకారం తో ఓడిపోలేదు..ఏపీ అభివృద్ధి పై కొత్త ప్రభుత్వం ఏమీ చేస్తుంది అనే అంశంపై నేను ఇప్పుడే స్పందించను అన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య.

Read more RELATED
Recommended to you

Latest news