విశాఖ ఎల్జీ పాలిమర్స్లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వానికి వ్యతిరేఖంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అరెస్టు అయిన గుంటూరు రంగనాయకమ్మ గురించి పోలీసులు అనేక విషయాలు రాబట్టారు. ఈమెపై ఇది వరకే చాలా క్రిమినల్, సివిల్ కేసులు ఉన్నట్టు గుర్తించారు. రంగనాయకి కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆమెపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా అని ఆరా తీయగా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2011 నుంచి ఆమె పలు కేసుల్లో ఉన్నారు. 2011లో ఓ కేసులో ఆమెకు గుంటూరు కోర్డు 5వేల రూపాయల జరిమానా విధించింది. 2014లో ఆమెపై నమోదైన ఓ సివిల్ కేసు విచారణ సందర్భంగా రూ.15.40 లక్షలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించిట్లు రికార్డులో తేలింది. ఆమె పై ఇప్పటికీ అనేక క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి. వాటిలో ఆమె విచారణ ఎదుర్కొంటున్నారు. క్రిమినల్ కేసులపై గుంటూరు, మార్కాపురం కోర్టుల్లో విచారణ జరుగుతోంది.
రంగనాయకమ్మ కేసుల చిట్టా..!
-
Read more RELATEDRecommended to you
చిరు వ్యాపారుల కొంపముంచిన లులు మాల్..!
చిరు వ్యాపారుల కొంపముంచిన ‘లులు’ మాల్... పాపం 30 సంవత్సరాల జీవనాధారం...
Anji N -
రాష్ట్రంలో కూటమి రాబోతోంది.. ఆంధ్రలో ఏడాదిగా మార్పు వచ్చింది : కేంద్ర మాజీ మంత్రి పళ్ళంరాజు
రాష్ట్రంలో కూటమి రాబోతోంది.. ఆంధ్రలో ఏడాదిగా మార్పు వచ్చిందని మాజీ కేంద్రమంత్రి...
Anji N -
ఇండియా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.. మల్లికార్జున ఖర్గే ధీమా
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమే గెలుస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే...