BREAKING : చంద్రబాబుతో షర్మిల భేటీ

-

BREAKING : చంద్రబాబుతో షర్మిల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహ పత్రికను చంద్రబాబు నాయుడకు ఇచ్చారు వైఎస్‌ షర్మిల. కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కుమారుడి వివాహం త్వరలోనే జరగనున్న సంగతి తెలిసిందే. ఏపీకి చెందిన ఓ అమ్మాయిని వైయస్ షర్మిల కొడుకు రాజారెడ్డి ప్రేమించాడు. ఇక ఈ ప్రేమకు వైయస్ షర్మిల కుటుంబం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Sharmila meets Chandrababu

దీంతో అతి త్వరలోనే షర్మిల కొడుకు వివాహం జరగనుంది. అయితే షర్మిల కొడుకు వివాహ పత్రికను రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులకు స్వయంగా షర్మిల అందిస్తున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి పత్రిక ఇచ్చిన షర్మిల… ఇవాళ చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ…Ys గురించి చంద్రబాబు చెప్పారని..ఆయనతో ఉన్న పరిచయాలు పంచుకున్నారన్నారు. కాంగ్రెస్ ఏ పదవి ఇవ్వాలి అనేది ఆ పార్టీ నిర్ణయం అని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news