మంత్రి సుభాష్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి మధ్య వార్‌ !

-

కోనసీమ జిల్లాలో మంత్రి సుభాష్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి మధ్య వార్‌ నెలకొంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి సుభాష్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ల మధ్య ఎస్సై పోస్టింగ్ వార్ కొనసాగుతోంది. గత ప్రభుత్వం లో పెదపూడి ఎస్సై గా ఉన్నారు వాసు. అయితే.. మంత్రి సుభాష్‌ సామాజిక వర్గం కి చెందిన వాసు కి తాజా గా రామచంద్రపురం ఎస్సై గా పోస్టింగ్ ఇచ్చారు.

SI posting war between Andhra Pradesh state minister Subhash and Anaparthi MLA Nallamilli Ramakrishna Reddy

చంద్రబాబు ప్రతిపక్ష నేత గా ఉన్న సమయంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి పర్యటన ను అడ్డుకున్నారు వాసు. దీంతో మంత్రి సుభాష్ కి ఫోన్ చేసి సీరియస్ అయ్యారట అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్తానంటున్నారు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి. మరి దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news