TTD: శ్రీవారి దర్శన టికెట్ లు విడుదల..ఇలా బుక్ చేసుకోండి

-

తిరుమల శ్రీవారి దర్శన టికెట్ లు విడుదల అయ్యాయి. ఆగస్టు నెల కోటాకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల(రూ.300)ను టీటీడీ విడుదల చేసింది. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ స్పెషల్ ఎంట్రీ దర్శనం(రూ.200) టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Srivari darshan tickets released

భక్తులు http://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనుంది.

  • తిరుమల…వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు
  • టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 20 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65416 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 36128 మంది భక్తులు
  • హుండి ఆదాయం 3.51 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news