తిరుపతి, పల్నాడు, అనంత జిల్లాల పోలీస్‌ అధికారుల సస్పెన్షన్

-

 

తిరుపతి, పల్నాడు, అనంత జిల్లాల్లో వివిధ స్థాయిల్లో ఉన్న పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఎస్పీలు కాకుండా మరో 12 మంది పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. వీరిపై విచారణకు ప్రత్యేకంగా సిట్ తరహా కమిటీ వేసి దర్యాప్తు నిర్వహించాలని ఈసీ ఆదేశించింది. విచారణను పూర్తి చేసి రెండు రోజుల్లో నివేదికివ్వాలని ఈసీ ఆర్డర్స్‌ ఇచ్చింది.

Suspension of Police Officers of Tirupati, Palnadu and Ananta Districts

సస్పెండైన పోలీస్ అధికారులు..:

తిరుపతి డీఎస్పి సురేందర్ రెడ్డి.

ఎస్బీ సిఐ రాజశేఖర్.

ఎస్బీ డీఎస్పీ భాస్కర్ రెడ్డి.

అలిపిరి సీఐ రామచంద్ర రెడ్డి.

నరసరావుపేట డీఎస్పీ బిఎస్ఎన్ వర్మ.

గురజాల డీఎస్పి పల్లపురాజు.

ఎస్బీ సీఐ ప్రభాకర్ రావు.

ఎస్బీ సీఐ బాలనాగిరెడ్డి

కారంపూడి ఎస్సై రామాంజనేయులు.

నాగార్జునసాగర్ ఎస్ఐ కొండారెడ్డి.

తాడిపత్రి డీఎస్పీ గంగయ్య.

తాడిపత్రి సీఐ మురళీకృష్ణ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news