ఇక రాజీపడే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన మాజీ మంత్రి..!

-

జగన్ మోహన్ రెడ్డి పాలనలో అవినీతి పరాకాష్టకు చేరిందన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. వాటికి సాక్ష్యాలుగా అన్ని జిల్లాలలో ప్రభుత్వ స్థలాల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వైసీపీ కార్యాలయాలు, ఇంకా అనేక రకాల అంశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం పైలట్ ప్రాజెక్టు కింద ఆర్మూర్ ను ఎంచుకుంటే ఉత్తర తెలంగాణకు అది సెంటర్ పాయింట్ అవుతుందని దాని వల్ల ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యం ఏంటో స్పష్టం అవుతుందన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద రెండు యూనిట్లు ఎంచుకుంటే ఒకటి ఉత్తర తెలంగాణకు మరొకటి దక్షిణ తెలంగాణ నుంచి ఉండాలని లేదా నాలుగు ఎంచుకుంటే రాష్ట్రం నలుదిక్కులా ఏర్పాటు చేస్తే పథకాలు వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలను పైలట్ ప్రాజెక్టు కింద ఆర్మూర్ లో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి కోరుతున్న డిమాండ్ న్యాయమైనదేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news