తిరుమల భక్తులకు అలర్ట్..తిరుపతిలో టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. నిన్న అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలను మూసివేశారు తిరుమల శ్రీవారి అర్చకులు. ఇక ఇవాళ్టి నుంచి సర్వదర్శనం భక్తులకు, నడకదారి భక్తులకు తిరుపతిలో టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ పాలక మండలి.

TTD to issue tokens in Tirupati

అటు నేటి నుంచి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పునః ప్రారంభం కానున్నాయి. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 63,358 మంది భక్తులు.. దర్శించుకున్నారు. అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 19,534 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.97 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version