సీఎం జగన్‌ పై రాయి కేసులో ట్విస్ట్‌..ఏ2గా టీడీపీ నేత ?

-

సీఎం జగన్‌ పై రాయి కేసులో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయనున్నారు పోలీసులు. సతీష్, దుర్గారావు ఇద్దరిని నేడు అరెస్ట్ చేయనున్నారు పోలీసులు. సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో ఏ1గా రాయితో దాడి చేసిన సతీష్, ఏ2గా దుర్గారావు పై కేసు నమోదు చేశారు పోలీసులు.

Conspiracy for another attack on CM Jagan

టీడీపీలో సెంట్రల్ నియోజక వర్గంలో యాక్టివ్ గా దుర్గారావు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. దుర్గారావు చెబితేనే సతీష్ దాడి చేసినట్టు విచారణలో గుర్తించారు పోలీసులు. సిమెంట్ రాయి ముక్కతో బస్సుకు 20 అడుగుల దూరం నుంచి వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై నుంచి దాడి చేశాడు సతీష్. ఇక సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో సతీష్ తో పాటు అదుపులోకి తీసుకున్న మిగతా నలుగురి నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news