ఇక రామోజీపై నా పోరాటం ఉండదు – ఉండవల్లి

-

ఇక నా పోరాటం ఉండదంటూ రామోజీరావు మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ. ఉండవల్లి అరుణ్ కుమార్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మాజీ ఎంపీ. ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ….ఈనాడు రామోజీరావు కన్నుమూత తీరని లోటు అన్నారు. దేశంలో ఇంత పలుకుబడి ఉన్న వ్యక్తిని చూడలేదని వెల్లడించారు.

undavelli arun kumar tribute to ramoji rao

రామోజీరావును కలవాలని అనుకున్న కానీ కలవలేకపోయానని చెప్పారు. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను… ఇక నా పోరాటం ఉండదని కేసుపై కామెంట్స్‌ చేశారు. కాగా మార్గదర్శి కేసుపై రామోజీరావుపై వీరోచితంగా మాజీ ఎంపీ. ఉండవల్లి అరుణ్ కుమార్ పోరాట చేస్తూనే ఉన్నారు. కానీ ఇంతలోనే రామోజీరావు మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news