టీడీపీకి షాక్‌…వైసీపీ పార్టీలోకి యనమల కృష్ణుడు !

-

టీడీపీకి షాక్‌…వైసీపీ పార్టీలోకి యనమల కృష్ణుడు రానున్నారట. రేపు లేదా మార్చి 17వ తేదీన వైసీపీ పార్టీలోకి యనమల కృష్ణుడు రానున్నారట. ఈ తరుణంలోనే… ప్రత్తిపాడు సీటు కావాలని వైసీపీ ముందు ప్రపోజల్ పెట్టారట యనమల కృష్ణుడు. దీంతో సాధ్య సాధ్యాలు పరిశీలిస్తున్నదట అధికార వైసీపీ పార్టీ.

Yanamala Krishna joins YCP party

 

ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ను పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావును కో ఆర్డినేటర్ గా నియమించింది వైసీపీ పార్టీ. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఆరుగురు కాపు, ఒకరు రెడ్డి కి అవకాశం ఇచ్చింది వైసీపీ. పార్లమెంట్ పరిధిలో ఒక్క సిటు అయిన బీసీ లకు మొదటి నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ప్రత్తిపాడు లో బీసీ ఓట్లు అధికము. ఇలాంటి తరుణంలో..ప్రత్తిపాడు సీటు కావాలని వైసీపీ ముందు ప్రపోజల్ పెట్టారట యనమల కృష్ణుడు.

Read more RELATED
Recommended to you

Latest news