టీడీపీ ఆనం వెంకటరమణారెడ్డి పై వైసీపీ నేతల దాడి !

-

టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి కు ఊహించని పరిణామం ఎదురైంది. టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. బీవీనగర్ లోని కిలారి వెంకటస్వామి నాయుడి నివాసం నుండి బయలుదేరుతున్న సమయంలో మారణాయుధాలతో దుండగులు ఆనంపై దాడికి యత్నించారు.

వెంటనే అప్రమత్తమైన కిలారి వెంకట్ నాయక్ స్వామి నాయుడు సహా పలువురు ఎదురుదాడికి దిగడంతో… దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. అయితే కొంతమందిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. వెంకటరమణరెడ్డిపై దుండగులు దాడి చేశారన్న సమాచారం తెలుసుకున్న పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు కిలారి వెంకటస్వామి నాయుడు నివాసానికి చేరుకుని అక్కడ ఉన్న వెంకటరమణారెడ్డిని పరామర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news