ఓటమి భయంతో పిఠాపురంలో ఇద్దరు గీతలతో నామినేషన్ వేయించారు – వైసీపీ

-

పవన్ కళ్యాణ్…. ఓటమి భయం తో పిఠాపురం లో ఇద్దరు గీత లతో నామినేషన్ వేయించారని జనసేనపై ఫైర్‌ అయ్యారు వైసీపీ మహిళ నేతలు మాకినీడు శేషుకుమారి,సరోజ,లక్ష్మీ శివ కుమారి. భీమవరం సీటు ను టీ డీ పీ కి అమ్ముకుని పవన్… పిఠాపురం వచ్చారు… కడప రౌడీలు, బ్లేడ్ బ్యాచ్ లు అంటూ ఓటమి భయము తో చెప్తున్నారని ఆగ్రహించారు. గెలవలేమని తెలిసి స్టార్ క్యాంపైనర్లు ను తీసుకుని వస్తున్నారు.

YCP women leaders Makineedu Seshukumari, Saroja, Lakshmi Shiva Kumari

తప్పుడు ప్రచారంలో తో తప్పుడు నామినేషన్లు వేయిస్తున్నారని మండిపడ్డారు. ఉదయ్ శ్రీనివాస్ ఇంటర్ చదివి బీ టెక్ చదివానని చెప్పాడు నామినేషన్ లో ఇంటర్ అని చెప్తున్నాడు… టీ టైం లతో ప్రజలు ను వెలుగబెడతానని చెప్తున్నాడని చురకలు అంటించారు మాకినీడు శేషుకుమారి,సరోజ,లక్ష్మీ శివ కుమారి. కాగా… వైసీపీ మహిళ నేతలు మాకినీడు శేషుకుమారి,సరోజ,లక్ష్మీ శివ కుమారి ఇటీవలే జనసేన నుంచి వైసీపీలో చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news