వరుసగా నాల్గోవ ఏడాది “వైఎస్ఆర్ ఆసరా” డబ్బులు విడుదల

-

వరుసగా నాల్గోవ ఏడాది “వైఎస్ఆర్ ఆసరా” డబ్బులు విడుదల అయ్యాయి. అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాల ఖాతాల్లో నగదు జమ చేసి.. మాట్లాడారు. వరుసగా నాల్గోవ ఏడాది “వైఎస్ఆర్ ఆసరా” చేశామని.. 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 6,400 కోట్లు నేడు వారి ఖాతాల్లో జమ చేసినట్లు ప్రకటించారు సీఎం జగన్.

YS Jagan Releases YSR Asara Funds To Beneficiaries In Andhra Pradesh

నేడు అందిస్తున్న 6,394.83 కలిపి వైఎస్సార్ ఆసరా” క్రింద ఇప్పటి వరకు మన జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.25,571 కోట్లు అన్నారు సీఎం జగన్. మనం ఇచ్చిన పథకాలలో ఎక్కడా కులం చూడలేదు మతం చూడలేదు….అర్హత వుంటే ఇస్తున్నామని వివరించారు. నేడు నా ప్రభుత్వం లో ఎక్కడా లంచాలు లేవు… డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి వస్తున్నాయని…గత ప్రభుత్వంలో దోచుకో తినుకో అన్నట్లు చేశారని ఆగ్రహించారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news