RRR: నాలుగేళ్ల తర్వాత ఏపీలో రఘురామ ఎంట్రీ !

-

RRR: నాలుగేళ్ల తర్వాత ఏపీలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి రావడం చాలా సంతోషంగా ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడించారు.

Ysrcp rebel mp raghurama raju finally entered in To Andhra Pradesh

ఢిల్లీ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన RRR…’నేను జైలులో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్, లోకేష్ సాయం మరువలేనిది. మా నానమ్మ చనిపోయినప్పుడు కూడా సొంతూరికి వెళ్లలేకపోయా. ఇప్పుడు భీమవరం వెళ్తున్నందుకు ఆనందంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణరాజు. కాగా, గత నాలుగు ఏళ్లుగా వైసీపీకి వ్యతిరేకంగా నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news