ఐపీఎల్‌లో గౌతం గంభీర్‌కు మరో కీలక పదవి

-

అప్పజెప్పింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పిఎస్జి గ్రూప్ అధినేత సంజీవ్ గొయోంక యజమానిగా వ్యవహరిస్తున్న లక్నో సూపర్ జేయింట్స్ జట్లకు గంభీర్ ను గ్లోబల్ మొంటార్ గా నియమిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

ప్రస్తుతం ఆర్పిఎస్జి గ్రూపు ఆధ్వర్యంలో ఎల్ఎస్ జితో పాటు డర్బన్ ఫ్రాంచైజీ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆర్పిఎస్జి గ్రూప్ తాజా నిర్ణయంతో గంభీర్ కు ఎల్ ఎస్ జి మొంటర్షిప్ కూడా దక్కనుంది. గడిచిన ఐపీఎల్ సీజన్ లో గంభీర్ పనితనాన్ని మెచ్చి గ్లోబల్ మొంటార్ ఫర్ క్రికెట్ ఆపరేషన్ గా నియమించినట్లు ఆర్పిఎస్జి గ్రూపు ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version