ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినేట్ సమావేశంలో చర్చించే అంశాలపై నివేదికలు పంపాలని అన్ని శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. ముఖ్యంగా ఈ సమావేశంలో కరోనాని ఎలా కట్టడి చేయాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరచాలి అనే వాటిమీద చర్చించానున్నారు.
ఈ నెల 11న ఏపీ కేబినెట్ సమావేశం..!
-
Read more RELATEDRecommended to you
కేంద్రంలోని పదేళ్ల బీజేపీ పాలనపై కనీసం ప్రశ్నించరా ? : సీఎం రేవంత్ రెడ్డి
రాజ్యాంగాన్ని మార్చాలని గతంలో కేసీఆర్ అన్నారు.. ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ...
Ganesh -
రాజీనామాకు నేను సిద్దమే.. సీఎం రేవంత్ రెడ్డికి మహేశ్వర్ రెడ్డి మరో సవాల్..!
పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో ప్రస్తుతం ఛాలెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఆగస్టు...
Anji N -
ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ పై వికెట్ తేడాతో ఢిల్లీ విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో...
Ganesh -